Every problem is a gift
Every problem is a gift Read More »
ఓ మగాడ.. మృగాడ.. మేలుకోరా.. ఇకనైనా మానుకోరా.. ఆడదంటే అంత అలుసా.. నీ కంట్లో నలుసులా నలిపేయడానికి… ఆడదంటే అంత చులకనా.. పలక మీద రాసే ఆక్షరమా చేరిపేయడానికి.. చొక్కాకి అంటుకున్న మరకనా.. గడ్డి పరకనా తీసిపారేయాడానికి… మేలుకోరా మృగాడా.. ఇకనైనా మానుకోరా… మారిపోరా మగాడా.. ఇకనైనా మారిపోరా… అమ్మా అని అంటావు.. యాసిడ్లు పోస్తుంటావు.. చెల్లి అని అంటావు.. చీరపట్టి లాగేస్తావు… అక్క అని అంటావు.. ఎత్తుకెళ్లిపోతావు… ఆడదాన్ని ఆట బోమ్మ చేసి ఆడుకుంటున్నావు.. మేలుకోరా
మేలుకోరా మగాడా.. ఇకనైనా మారిపోరా.. Read More »
తాత నిన్ను తలచుకుంటూ.. నీతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ జీవిస్తున్నా.. నువ్వు ఈ లోకంలో కనిపిస్తాను అంటే వల వేసి వెతుకుతా.. కల్లోకి వస్తా అంటే జీవితమంతా నిద్రపోతూనే ఉంటా… నువ్వు మళ్లీ పుడతా అంటే ఈ క్షణమే మరణిస్తా… ఎందుకుంటే ఎప్పటికైన నీ మనుమడిలానే ఉండాలని కోరుకుంటా… నువ్వు నా వెన్నంటే ఉంటావ్ అనుకున్నా.. కానీ వెన్నుపోటు పొడిచి వెళ్లావ్.. నేను నడిచే దారికి మార్గదర్శకత్వం వహిస్తావ్ అనుకున్నా.. కానీ గగనంలోకి ఎగిరిపోయావ్… నా జీవితానికి
తాత.. ఎందుకిలా చేశావ్? Read More »
మిత్రులారా! ఇంతకు ముందు మనం పావురం-ఎలుక కథ చదివాం కదా! ఇప్పుడు దాని తరువాత జరిగిన కథేంటో తెలుసుకుందాం. (గమనిక: మీకో విషయం చెబుతాను. పంచతంత్రం కథలు అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒక కథలో మరో కథ అందులో మరిన్ని ఉపకథలు ఉంటాయి. అలాగే ఒక కథలోని పాత్రలు మరో కథలో కూడా ఉంటాయి. అందువల్ల చాలా శ్రద్ధగా వినండి. లేకుంటే మీకు తరువాతి కథలు సరిగ్గా అర్థంకావు. ( విష్ణుశర్మ రాసిన
మిత్రలాభం – చిత్రగ్రీవుని తెలివి మిత్రులారా! ఇంతకు ముందు మనం చెప్పుకున్న పులి-బాటసారి కథ గుర్తు ఉంది కదా! ఇప్పుడు తరువాత జరిగిన కథ ఏమిటో తెలుసుకుందాం. సరేనా! చిత్రగ్రీవుడు చెప్పిన ‘పులి-బాటసారి’ కథ విన్న ఓ ముసలి పావురం, “ఇలాంటి పుక్కింటి పురాణాలు చాలా విన్నాం. ఓ చిత్రగ్రీవా నీవు
చిత్రగ్రీవుని తెలివి Read More »
ఏనాడో చూసిన అందం.. నా నీడై నడిచిన బంధం.. మళ్లీ మళ్లీ తోడైనదే.. నాతో నడిచే నీడైనదే.. కను మూస్తే నీ తలపు.. కను తెరిస్తే మైమరపు.. వెన్నెలనే తాగేశావా.. కన్నుల్లో దాచేశావా.. నను నీలో నింపేశావా.. నా మనసే దోచేశావా.. ఏ మాయ చేశావో.. ఏ మంత్రం వేశావో.. కనులకు కునుకు లేదు.. మనసుకు కుదురు రాదు.. నిను కలిసే వరకు.. – యుగ (కె.ఎం.కె) ఇదీ చదవండి:
మిత్రలాభం సుదర్శన మహారాజు దగ్గర సెలవు పుచ్చుకున్న విష్ణుశర్మ నలుగురు రాకుమారులతో కలిసి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. మహాజ్ఞాని అయిన విష్ణుశర్మకు… ఈ నలుగురు రాకుమారులను ఎలా తన దారిలోకి
విష్ణుశర్మ అనే పండితుడు “పంచతంత్రం”ను సంస్కృతంలో రచించాడు. క్రీ.శ 5వ శతాబ్ధంతో రచించబడిన ఈ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. నిజానికి పంచతంత్రం సంస్కృతంలో ఐదు విభాగాలుగా ఉంది. అయితే తెలుగులో మాత్రం దీన్ని మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అనే నాలుగు విభాగాలుగా అనువదించడం జరిగింది. # పంచతంత్రం # మన తెలుగు భాషా ప్రియుల కోసం, ఆ కథలను సరళమైన తెలుగు భాషలో అందిస్తున్నాము. ఈ ప్రయత్నంతో ఏమైనా తప్పులు దొర్లితే, దానికి
ఆకాశమే హద్దురా..! ఎగిరే పక్షికి.. ఎగసే అలకి.. కరిగే కలకి.. కదిలే కథకి.. అందని నందనవనానికి.. ఆ బాల గోపాలుడి అందానికి.. అల వైకుంఠపురానికి.. అలరారు అందాల చంద్రుడికి.. వసివాడని పసి హృదయానికి.. తడి ఆరని కంటికి.. పారే నదికి.. వీచే గాలికి.. మదిలో ఆలోచనకి.. వేసే ప్రతి అడుగుకి.. సాహసమే శ్వాసగా సాగే.. ప్రతి మనసుకి.. ఆకాశమే హద్దురా..! – యుగ (కె.ఎమ్.కె) ఇదీ చదవండి:
మా మట్టి వాసన.. మా ఊరి చెరుకు ఫ్యాక్టరీ… మా నీలమ్మ చెరువు గాలి… మా పచ్చని పంట పొలాలు.. మా భీమేశ్వర స్వామి గుడి.. మా ప్రసన్నాంజనేయుడు.. మా ఊరి బస్సు ప్రయాణం.. అలుపెరుగని బాటసారికి… అనువైన పయనం మా కాకినాడ కాజా.. మా పిఠాపురం రాజా.. మా రావి చెట్టు గాలి.. మా జ్ఞాపకాల మజిలీ.. చుకుచుకు రైలులో.. బంధాల బోగీలలో… మా ఊరి రైలు ప్రయాణం… కనులపండగ.. మనసునిండగ.. చెరిగిపోని ఓ జ్ఞాపకం..