Classics

TRAITER STORY BY Skanda Puranam

నమ్మకద్రోహి

పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యవాసానికి వెళ్లిపోయాడు నందుడు. ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఓనాడు వేట కోసం అడవికి వెళ్లాడు. చాలా సేపటి వరకు వేటాడి బాగా అలసిపోయాడు. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో ఒక సింహం ధర్మగుప్తుడిపైకి లంగించబోయింది. దీనితో భయపడిపోయిన అతను పక్కనే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కాడు. కానీ ఆ చెట్టుపై

నమ్మకద్రోహి Read More »

Tilakashtha Mahishabandhanam

తిలకాష్ఠ మహిషబంధనం

ఓసారి కాశీకి చెందిన ఓ మహాపండితుడు గొప్ప అట్టహాసంగా తన శిష్యులను వెంటబెట్టుకుని హంపి విజయనగరానికి వచ్చాడు. అతడు అప్పటికే ఉత్తర భారతదేశమంతటా పర్యటించి, అనేక మంది హేమాహేమాలాంటి కవిపండితులను వేదవేదాంగ, ఉపనిషత్తాది శాస్త్ర చర్చల్లో ఓడించాడు. #తిలకాష్ఠ మహిషబంధనం# శ్రీకృష్ణదేవరాయలవారు ఆ మహాపండితుని,  సాదరంగా ఆహ్వానించి అతిథిగృహంలో విడిది ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు ఆ పండితుడు గొప్ప ఆడంభరంగా సభలోకి ప్రవేశించాడు. వస్తూ,వస్తూనే రాయలవారిని ఉద్దేశించి, “మహారాజా! మీ కొలువులో కాకలుతీరిన పండితులున్నారని విన్నాను. వారిని

తిలకాష్ఠ మహిషబంధనం Read More »

what is real strength

ఏది అసలైన బలం?

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది. రాజధాని నగరాన్ని శత్రువుల బారినుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులనూ, సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన రాతి గోడను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది రాయలవారికీ నచ్చడంతో దాన్ని అమలుపరిచి, బలమైన గోడలను నిర్మించారు. # ఏది అసలైన బలం? # ఒక రోజు రాయలవారి సమక్షంలో, సైన్యాధికారి గోడను ఫిరంగి గుళ్లతో కొట్టించాడు. అయినా గోడకు ఏమీ కాలేదు.

ఏది అసలైన బలం? Read More »

Tenali Ramakrishna stories

వికటకవి తెనాలి రామకృష్ణ కథలు

ఒకనాడు కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు హంపి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారి సభలో “మహారాజా! నేను మా ప్రభువు అల్లయ వేమారెడ్డిగారి మీద ఒక పద్యాన్ని చెప్పాను. దానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితులు ఎవ్వరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాను. అందుకే నా పద్యానికి, మీ ఆస్థాన కవిపండితులు ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమోనని ఇలా వచ్చాను” అన్నాడు. # వికటకవి తెనాలి రామకృష్ణ కథలు #

వికటకవి తెనాలి రామకృష్ణ కథలు Read More »

srikurma avataram

శ్రీకూర్మావతారం

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మావతారం ఒకటి. మత్స్యావతారం తరువాత ఆయన కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. కూర్మం అంటే తాబేలు అని అర్థం. ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షంగా రాక్షస సంహారం చేయలేదు. తాబేలు రూపంలో అవతరించి, రాక్షసుల నుంచి దేవతలకు రక్షణ కల్పించాడు. దేవతలు x రాక్షసులు అప్పట్లో దేవతలు, రాక్షసుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీనితో దేవతల శక్తి రోజురోజుకు క్షీణించసాగింది. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు, మరణం లేకుండా అమృతాన్ని సాధించమని దేవతలకు సూచించాడు. అంతే

శ్రీకూర్మావతారం Read More »

deer and fox story

జింక- నక్క కథ

మిత్రులారా! ఇంతకు ముందు మనం పావురం-ఎలుక కథ చదివాం కదా! ఇప్పుడు దాని తరువాత జరిగిన కథేంటో తెలుసుకుందాం. (గమనిక: మీకో విషయం చెబుతాను. పంచతంత్రం కథలు అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒక కథలో మరో కథ అందులో మరిన్ని ఉపకథలు ఉంటాయి. అలాగే ఒక కథలోని పాత్రలు మరో కథలో కూడా ఉంటాయి. అందువల్ల చాలా శ్రద్ధగా వినండి. లేకుంటే మీకు తరువాతి కథలు సరిగ్గా అర్థంకావు. ( విష్ణుశర్మ రాసిన

జింక- నక్క కథ Read More »

Panchatantra

చిత్రగ్రీవుని తెలివి

                                     మిత్రలాభం – చిత్రగ్రీవుని తెలివి మిత్రులారా! ఇంతకు ముందు మనం చెప్పుకున్న పులి-బాటసారి కథ గుర్తు ఉంది కదా! ఇప్పుడు తరువాత జరిగిన కథ ఏమిటో తెలుసుకుందాం. సరేనా! చిత్రగ్రీవుడు చెప్పిన ‘పులి-బాటసారి’ కథ విన్న ఓ ముసలి పావురం, “ఇలాంటి పుక్కింటి పురాణాలు చాలా విన్నాం. ఓ చిత్రగ్రీవా నీవు

చిత్రగ్రీవుని తెలివి Read More »

tiger and traveler story in panchatantra

పులి – బాటసారి కథ

                                                                  మిత్రలాభం సుదర్శన మహారాజు దగ్గర సెలవు పుచ్చుకున్న విష్ణుశర్మ నలుగురు రాకుమారులతో కలిసి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. మహాజ్ఞాని అయిన విష్ణుశర్మకు… ఈ నలుగురు రాకుమారులను ఎలా తన దారిలోకి

పులి – బాటసారి కథ Read More »

Panchatantra stories

పంచతంత్రం

విష్ణుశర్మ అనే పండితుడు “పంచతంత్రం”ను సంస్కృతంలో రచించాడు. క్రీ.శ 5వ శతాబ్ధంతో రచించబడిన ఈ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. నిజానికి పంచతంత్రం సంస్కృతంలో ఐదు విభాగాలుగా ఉంది. అయితే తెలుగులో మాత్రం దీన్ని మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అనే నాలుగు విభాగాలుగా అనువదించడం జరిగింది. # పంచతంత్రం # మన తెలుగు భాషా ప్రియుల కోసం, ఆ కథలను సరళమైన తెలుగు భాషలో అందిస్తున్నాము. ఈ ప్రయత్నంతో ఏమైనా తప్పులు దొర్లితే, దానికి

పంచతంత్రం Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?