కాంచీ పల్లవులు – చరిత్ర, రాజులు, దేవాలయాలు, సాహిత్యం మరియు వారసత్వం
పల్లవులు (క్రీ.శ.6 – 9వ శతాబ్దము) కంచి రాజధానిగా దక్షిణ భారతదేశాన్ని మూడు శతాబ్దములు అప్రతిహజంగా పాలించిన ఘనత పల్లవులకు దక్కుతుంది. ఈ వంశంలోని ముఖ్యమైన రాజులను క్లుప్తంగా చర్చించడమైనది. #Pallavas of Kanchipuram# సింహవిష్ణు ఈ వంశ స్థాపకుడు. అవనిసింహ అనే బిరుదును స్వీకరించాడు. ఇతను వైష్ణవుడు. మహేంద్రవర్మ – 1 ఇతను తిరునవక్కరసు ప్రభావంతో జైనమతాన్ని వీడి శైవమతాన్ని స్వీకరించాడు. సంస్కృతంలో మత్తవిలాసప్రహసనము అనే హాస్యనాటికను రచించాడు. గుణభద్ర, మత్తవిలాస, విచిత్రచిత్ర, చిత్తకారపులి, […]
కాంచీ పల్లవులు – చరిత్ర, రాజులు, దేవాలయాలు, సాహిత్యం మరియు వారసత్వం Read More »
