మౌర్యానంతర యుగంలో కళల వికాసం – గంధార, మధుర, అమరావతి శిల్పకళలు (Part-4)
మౌర్యానంతర యుగంలో కొనసాగిన ఆర్థికాభివృద్ధి, మతరంగంలో సంభవించిన మార్పుల కారణంగా వాస్తు శిల్పకళారంగంలో అత్యద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. ఈ కాలంలో ప్రధానంగా గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ మరియు అమరావతి శిల్పకళ అనే మూడు విభిన్నమైన కళా రీతులు ప్రారంభమయ్యాయి. I. గాంధార శిల్పకళ గాంధార శిల్పకళ వాయువ్య భారతదేశంలో వికసించింది. ఇండో-గ్రీకుల కాలంలో ప్రారంభమై కుషాణుల ఆదరణలో ఉచ్ఛస్థితికి చేరుకుంది. గాంధార ప్రాంతంలోని పుష్కలావతి మరియు తక్షశిల ఈ శిల్పకళకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. గాంధార […]
మౌర్యానంతర యుగంలో కళల వికాసం – గంధార, మధుర, అమరావతి శిల్పకళలు (Part-4) Read More »
