అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌

muhurat trading

సంవత్‌ 2076 ఏడాదికి లాభాలతో వీడ్కోలు పలుకగా, సంవత్‌ 2077 లాభాలతో ప్రారంభమైంది. దీపావళి పర్వదినాన సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభించిన ట్రేడింగ్‌లో తొలుత సూచీలు భారీ లాభాల దిశగా పయనించాయి. కానీ తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనితో BSE SENSEX 194.98 పాయింట్లు లాభపడి 43,637.98 వద్ద స్థిరపడింది. NSE NIFTY 50.60 పాయింట్లు లాభపడి 12,770.60 వద్ద ముగిసింది. # అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌ #

లాభాల్లో..

భారత్‌ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియన్ ఆయిల్, టాటా మోటార్స్, HDFC INSURANCE లాభపడ్డాయి.

నష్టాల్లో..

NTPC, JSW STEEL, హీరో మోటోకార్ప్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

దీపావళి బలిప్రతిపద సందర్భంగా సోమవాకం స్టాక్ మార్కెట్లకు సెలవు కనుక మంగళవారమే మార్కెట్లు తెరుచుకునేది.

Click here: PUBG వచ్చేస్తోంది…

Click here: FBలోనూ మెసేజ్‌లు ‘VANISH’ అయిపోతాయ్‌!

 

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?