మౌర్యానంతర యుగము- యవనులు నుండి కుషాణుల వరకు భారత చరిత్ర (Part-1)
మౌర్యానంతర యుగము/ గుప్తుల పూర్వయుగము (క్రీ.పూ.200 – క్రీ.శ.300) క్రీ.పూ.200 నుండి క్రీ.శ.300 మధ్య గల కాలం భారతదేశ చరిత్రలో అత్యంత విశిష్టమైనది. ఇది రెండు మహా సామ్రాజ్యాలైన మౌర్యసామ్రాజ్యము మరియు గుప్తసామ్రాజ్యాల మధ్య ఉన్న యుగము. రాజకీయ రంగంలో అనైక్యత మరియు అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ రాజకీయేతర రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిన కాలమిది. రాజకీయ చరిత్ర మౌర్యానంతర యుగంలో భారతదేశంలో అనేక విదేశీ మరియు స్వదేశీ రాజ్యాలు అవతరించాయి. ఫలితంగా దేశంలో రాజకీయ అనైక్యత రాజ్యమేలింది. […]
మౌర్యానంతర యుగము- యవనులు నుండి కుషాణుల వరకు భారత చరిత్ర (Part-1) Read More »