Indian History – In Telugu

History Notes for Compitative exams and Govt Jobs. Like UPSC, APPSC, TSPSC, JL, DL and teacher jobs. And it is useful for UGC NET, State Eligibilty Tests.

ప్రాచీన భారత శాస్త్ర విజ్ఞాన మహిమ – గణితం నుండి వైద్యం వరకు

ప్రాచీన భారతదేశంలో శాస్త్రసాంకేతిక ప్రగతి   ప్రాచీన భారతీయులకు మతాలు, తత్వాలు మరియు మూఢవిశ్వాసాలు తప్ప శాస్త్రీయ పరిజ్ఞానము లేదని, అది ఆంగ్లేయుల రాకతోనే ప్రారంభమయ్యిందనే వాదన సరికాదు. ప్రాచీన భారతదేశ చరిత్రను హేతుబద్ధంగా అధ్యయనము చేసి విశ్లేషిస్తే, ప్రాచీన భారతీయులు వివిధ శాస్త్రాలలో మరియు సాంకేతిక రంగాల్లో చాలా గొప్పగా రాణించారని, వారికి ఆయా రంగాల్లో అద్భుతమైన పరిజ్ఞానముందని తెలుస్తుంది. ప్రాచీన భారతీయులు వివిధ శాస్త్రాలకు చేసిన సేవలను క్లుప్తంగా చర్చిద్దాం. గణిత – ఖగోళ […]

ప్రాచీన భారత శాస్త్ర విజ్ఞాన మహిమ – గణితం నుండి వైద్యం వరకు Read More »

కాంచీ పల్లవులు – చరిత్ర, రాజులు, దేవాలయాలు, సాహిత్యం మరియు వారసత్వం

పల్లవులు (క్రీ.శ.6 – 9వ శతాబ్దము)   కంచి రాజధానిగా దక్షిణ భారతదేశాన్ని మూడు శతాబ్దములు అప్రతిహజంగా పాలించిన ఘనత పల్లవులకు దక్కుతుంది. ఈ వంశంలోని ముఖ్యమైన రాజులను క్లుప్తంగా చర్చించడమైనది. #Pallavas of Kanchipuram# సింహవిష్ణు ఈ వంశ స్థాపకుడు. అవనిసింహ అనే బిరుదును స్వీకరించాడు. ఇతను వైష్ణవుడు. మహేంద్రవర్మ – 1 ఇతను తిరునవక్కరసు ప్రభావంతో జైనమతాన్ని వీడి శైవమతాన్ని స్వీకరించాడు. సంస్కృతంలో మత్తవిలాసప్రహసనము అనే హాస్యనాటికను రచించాడు. గుణభద్ర, మత్తవిలాస, విచిత్రచిత్ర, చిత్తకారపులి,

కాంచీ పల్లవులు – చరిత్ర, రాజులు, దేవాలయాలు, సాహిత్యం మరియు వారసత్వం Read More »

ఉత్తరాన హర్షవర్ధనుడు, దక్షిణాన పల్లవులు – మధ్యలో విజేత పులకేశి II

బాదామి/ వాతాపి చాళుక్య రాజ్యము (క్రీ.శ.543 – 755)   ప్రస్తుత భాగల్‌కోట్‌ జిల్లాలోని బాదామి రాజధానిగా వీరు 200 సంవత్సరాలు దక్కన్‌ను పరిపాలించారు. బాదామి యొక్క ప్రాచీన నామము వాతాపి. (చాళుక్య అనే పేరుతో అనేక వంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను వివిధ కాలాల్లో పాలించారు. కాబట్టి వారిని గుర్తించడానికి వారి రాజధానులను తప్పనిసరిగా వారి వంశనామంతో చేర్చాలి.) #Badami Chalukyas# పులకేశి – 1 ఇతను బాదామి చాళుక్య వంశ స్థాపకుడు. సత్యాశ్రయ మరియు

ఉత్తరాన హర్షవర్ధనుడు, దక్షిణాన పల్లవులు – మధ్యలో విజేత పులకేశి II Read More »

గుప్తుల స్వర్ణయుగం రహస్యాలు: పరిపాలన, మతం, కళలు & అజంతా వైభవం (Part-2)

గుప్తుల పరిపాలన   గుప్తుల కాలంలోని ముఖ్యమైన అధికారులు: సంధి విగ్రాహక – విదేశాంగశాఖ కుమారామాత్య – ఉన్నత అధికారులు మహాబలాధికృత – సేనాపతి భటాశ్వపతి – అశ్వదళాధికారి కటుక/ పీలుపతి – గజదళాధికారి దండపాశాధికరణ – పోలీస్‌ శాఖాధిపతి శౌల్కిక – కస్టమ్స్‌ అధికారి మహాదండనాయక – మఖ్య న్యాయమూర్తి అఖపాలాధికృత – అకౌంట్స్‌ శాఖాధిపతి హిరణిక మరియు ఔద్రాంగిక – పన్నులు వసూలు చేసే అధికారి పరిపాలన విభాగాలు: గుప్త సామ్రాజ్యము అనేక భుక్తులు

గుప్తుల స్వర్ణయుగం రహస్యాలు: పరిపాలన, మతం, కళలు & అజంతా వైభవం (Part-2) Read More »

గుప్తుల యుగము – భారతదేశపు నిజమైన గోల్డెన్ ఏజ్ (Part-1)

గుప్తుల తొలి చరిత్రకు సంబంధించిన ఆధారాలు లభ్యము కావడం లేదు. ఈ వంశంలోని తొలిరాజులు మహారాజ అనే బిరుదాన్ని తీసుకోవడముతో వారు సామంతులుగా పాలించారని తెలుస్తోంది. అయితే గుప్తులు ఎవరికి సామంతులో తెలియడం లేదు. గుప్తులు కుషాణులకు సామంతులుగా ప్రయాగ నుండి పాలిస్తూ తర్వాత స్వతంత్రులై పాటలీపుత్రము నుంచి పాలించారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయం. గుప్తుల చరిత్రకు ఆధారాలు సాహిత్య ఆధారాలు: గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి క్రింది గ్రంథాలు తోడ్పడుతున్నాయి. ఈ గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే వ్రాయబడ్డాయి.

గుప్తుల యుగము – భారతదేశపు నిజమైన గోల్డెన్ ఏజ్ (Part-1) Read More »

మౌర్యానంతర యుగంలో కళల వికాసం – గంధార, మధుర, అమరావతి శిల్పకళలు (Part-4)

మౌర్యానంతర యుగంలో కొనసాగిన ఆర్థికాభివృద్ధి, మతరంగంలో సంభవించిన మార్పుల కారణంగా వాస్తు శిల్పకళారంగంలో అత్యద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. ఈ కాలంలో ప్రధానంగా గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ మరియు అమరావతి శిల్పకళ అనే మూడు విభిన్నమైన కళా రీతులు ప్రారంభమయ్యాయి. I. గాంధార శిల్పకళ గాంధార శిల్పకళ వాయువ్య భారతదేశంలో వికసించింది. ఇండో-గ్రీకుల కాలంలో ప్రారంభమై కుషాణుల ఆదరణలో ఉచ్ఛస్థితికి చేరుకుంది. గాంధార ప్రాంతంలోని పుష్కలావతి మరియు తక్షశిల ఈ శిల్పకళకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. గాంధార

మౌర్యానంతర యుగంలో కళల వికాసం – గంధార, మధుర, అమరావతి శిల్పకళలు (Part-4) Read More »

విదేశీ వాణిజ్యం మరియు మత పరిణామాలు – మౌర్యుల అనంతర భారత చరిత్ర (Part-3)

మౌర్యానంతర యుగంలో విదేశీ వాణిజ్యము   క్రీ.పూ.200 – క్రీ.శ.300 మధ్యకాలంలో భారతదేశంలో కనివినీ ఎరుగని విదేశీ వాణిజ్యము కొనసాగింది. చరిత్రకారులు ఈ కాలాన్ని వ్యాపార యుగము (Mercantile Age) అని కూడా అంటారు. చైనా, ఇరాన్, ఆగ్నేయాసియా, రోమన్ సామ్రాజ్యాలతో అత్యద్భుతమైన నౌకా వ్యాపారం జరిగింది. తత్ఫలితంగా ఈ కాలం సిరిసంపదలతో తులతూగింది. చైనాతో వ్యాపారం: క్రీ.శ.2వ శతాబ్దంలో టాలమి అనే గ్రీకు పండితుడు వ్రాసిన జియోగ్రఫీలో చైనాకు భారతదేశానికి మధ్య ఉన్న రహదారులు గురించి

విదేశీ వాణిజ్యం మరియు మత పరిణామాలు – మౌర్యుల అనంతర భారత చరిత్ర (Part-3) Read More »

ప్రాచీన తమిళ రాజ్యాలు – చోళ, చేర, పాండ్యుల పాలన- వికసించిన సంగం సాహిత్యం

దక్షిణ భారతదేశంలోని మూడు తమిళ రాజ్యాలు ప్రాచీన దక్షిణ భారతదేశంలో చోళ, చేర, పాండ్య అనే మూడు రాజ్యాలు వెలిశాయి. వీరు తమిళ భాష మరియు సాహిత్యమును ఆదరించి అభివృద్ధి చేసినందువల్ల ఈ మూడు రాజ్యాలను  తమిళ రాజ్యాలు అంటారు. ఈ మూడు రాజ్యాల సమాచారము క్లుప్తంగా క్రింది పట్టికలో తమిళ ఇవ్వడమైనది. రాజ్యం పేరు పాలించిన ప్రాంతం రాజధాని రాజకీయ చిహ్నం గొప్పరాజు చోళ   ఉత్తర తమిళనాడు   ఉరయ్యూరు తరువాత కావేరీ పట్టణం

ప్రాచీన తమిళ రాజ్యాలు – చోళ, చేర, పాండ్యుల పాలన- వికసించిన సంగం సాహిత్యం Read More »

మౌర్యానంతర యుగం: శుంగులు, ఇక్ష్వాకులు & స్వదేశీ రాజ్యాల వైభవం (Part-2)

మౌర్యానంతర యుగం- స్వదేశీ రాజ్యాలు   మౌర్యానంతర యుగంలో విదేశీ రాజ్యాలతో పాటుగా అనేక స్వదేశీ రాజ్యాలు కొనసాగాయి. వాటిలో ముఖ్యమైనవి: I. శుంగరాజ్యము (క్రీ.పూ.184 – 75) శుంగులు భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణులు. మౌర్యుల పాలనలో ఉన్నతాధికారులుగా పనిచేస్తూ, మౌర్యులను అంతం చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ వీరి రాజధాని. పురాణాల ప్రకారము ఈ వంశంలో పది మంది రాజులున్నారు. పుష్యమిత్ర శుంగ ఇతను శుంగ వంశ స్థాపకుడు. చివరి మౌర్య

మౌర్యానంతర యుగం: శుంగులు, ఇక్ష్వాకులు & స్వదేశీ రాజ్యాల వైభవం (Part-2) Read More »

error: Content is protected !!