APPSC గ్రూప్-1 మెయిన్స్‌ వాయిదా

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.  హైకోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి revised datesని 29 అక్టోబర్ 2020న ప్రకటిస్తామని వెల్లడించింది.

APPSC ద్వారా ఇప్పటికే గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినట్లు ప్రకటించబడిన అభ్యర్థులు… తదుపరి నిర్వహించే మెయిన్స్‌కు తప్పకుండా అర్హులవుతారని కమిషన్ హామీ ఇచ్చింది.

Click here: APPSC PRESS NOTE 

పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ని చూడండి.

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?